మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను న విజయవంతం…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…
తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యారు. దాశరథి జయంతి…
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఎస్ఐ మహేష్,…
తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం లో…
ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు…
కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నూతనంగా ప్రభుత్వం నియమించిన కలెక్టర్లు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఆర్వీ కర్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్గా…
ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన…
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్- వీఆర్ఎస్) కోరుతూ సోమవారం…









