మూసీ పరీవాహకాన్ని సుందరీకరిస్తాం: ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ సుధీర్‌రెడ్డి

మూసీ నది నుంచి విషపూరిత జలాలను తొలగించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా మని, సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున మూసీ పక్కన మొక్క లు నాటే కార్యక్రమం…

Continue Reading →

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి : రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ జగత్‌కుమార్‌రెడ్డి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రూరల్‌ డెవలప్‌ మెంట్‌ రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ జగత్‌కుమార్‌ రెడ్డి సూచించారు. రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు మం డల పరిధిలోని…

Continue Reading →

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటుదాం : చిరంజీవి

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు కానుకగా ఇద్దామని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలన్నదే సీఎం…

Continue Reading →

హరిత ప్రియుడికి కోటి మొక్కల బహుమతి : ఎంపీ సంతోష్‌ కుమార్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమంలో అందరం భాగస్వాములం కావాలి. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు…

Continue Reading →

కోటి వృక్షార్చనకు కదులుదాం : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

పుడమిని హరితవర్ణ శోభితం చేయాలనే మహాసంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 17న…

Continue Reading →

భువనగిరి ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో  అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న…

Continue Reading →

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస…

Continue Reading →

సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా కలిసి ఐక్యంగా పనిచేసి సిద్దిపేట జిల్లాను…

Continue Reading →

వనజీవి రామయ్యకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే…

Continue Reading →

కోటి వృక్షార్చనలో భాగంకానున్న గిరిజన సంక్షేమశాఖ : మంత్రి సత్యవతి రాథోడ్

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల…

Continue Reading →