మూసీ నది నుంచి విషపూరిత జలాలను తొలగించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా మని, సీఎం కేసీఆర్ జన్మదినం రోజున మూసీ పక్కన మొక్క లు నాటే కార్యక్రమం…
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రూరల్ డెవలప్ మెంట్ రాష్ట్ర జాయింట్ కమిషనర్ జగత్కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు మం డల పరిధిలోని…
కోటి వృక్షార్చనలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు కానుకగా ఇద్దామని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరియాలన్నదే సీఎం…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమంలో అందరం భాగస్వాములం కావాలి. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు…
పుడమిని హరితవర్ణ శోభితం చేయాలనే మహాసంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 17న…
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న…
మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస…
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి హరీశ్రావు సిద్దిపేటలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా కలిసి ఐక్యంగా పనిచేసి సిద్దిపేట జిల్లాను…
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే…
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల…








