అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో…

Continue Reading →

పటాకుల కర్మాగారంలో పేలుడు.. 19కి చేరిన మృతులు

తమిళనాడులోని విరుంద్‌నగర్‌ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్‌నగర్‌ జిల్లాలోని అచ్చన్‌కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45…

Continue Reading →

అరకు ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి

ఏపీలోని అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన తనను షాక్‌కు…

Continue Reading →

అరకు ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌ విశాఖ జిల్లాలోని  అరకు  ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. అరకు వద్ద జరిగిన…

Continue Reading →

అరకు ప్రమాద ఘటనపై మంత్రి అవంతి దిగ్భ్రాంతి

అరకు ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే విశాఖ జిల్లా…

Continue Reading →

అరకు ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా.. న‌లుగురు మృతి

ఏపీలోని విశాఖ‌ప‌ట్నం జిల్లా అనంత‌గిరి మండ‌లం డముక‌లో ఐదో నెంబ‌రు మ‌లుపు వ‌ద్ద‌ ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. అర‌కు ఘాట్‌రోడ్డులో టూరిస్టు బస్సు లోయ‌లోకి దూసుకెళ్లింది. బ‌స్సులో…

Continue Reading →

లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న 8 కోట్ల మంది మహిళలు

దేశాన్ని కదిలించిన నిర్భయ కేసు గడిచి దశాబ్దం దాటిపోయింది. మహిళల భద్రతకు చేస్తున్న ఖర్చును చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఈ విశ్లేషణను గ్లోబల్ ఎనాలిసిస్ బాడీ…

Continue Reading →

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటరు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా…

Continue Reading →

జర్నలిస్టు సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకోండి : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం పొందడానికి అర్హులైన జర్నలిస్టులు ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం…

Continue Reading →