హైదరాబాద్ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్త కార్పొరేటర్ల పని తీరు ఉండాలి :

విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే…

Continue Reading →

సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు : జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి

గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి…

Continue Reading →

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ…

Continue Reading →

కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి: కలెక్టర్‌ జీ రవి

సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ జీ రవి అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయిరమణ బుధవారం రాత్రి హన్మకొండలో పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో ఓ వ్యక్తి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య మద్దతు లభిస్తున్నది.  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  తన జన్మదినం సందర్భంగా మినిస్టర్…

Continue Reading →

‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’ : ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం మిగతా మున్సిపాలిటీలకు…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌గా గోవర్ధన్‌

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్‌ డాక్టర్‌ గోవర్ధన్‌ను, ఈ సెట్‌ కన్వీనర్‌గా డాక్టర్‌ చిట్టిరెడ్డి వెంకటరమణారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి…

Continue Reading →

భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటుదాం హరిత తెలంగాణ చేద్దాం : అర్చన

భవిష్యత్తు తరాల కోసం మనమందరం మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ…

Continue Reading →