పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్లోని అబిడ్స్…
అపార్ట్మెంట్ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మున్సిపల్ టీపీవోతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగి, వీరికి సహకరించిన ప్రైవేట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.…
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్లో ఇటీవల చెట్టును నరికిన ఓ వ్యక్తికి అటవీశాఖ భారీగా జరిమానా విధించింది. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని…
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమ పోస్టర్ ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి…
సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వేనంబర్లోని గిరిజన భూములను గ్లేడ్ ఆగ్రో కంపెనీ ఆక్రమించింది. దీనికి నిరసనగా ఆందోళన…
ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్లో…
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా ఒకే…
హైదరాబాద్ అబిడ్స్లోని ట్రూప్ బజార్లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…
మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలు 93.69 శాతం బతికాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ప్రతి శుక్రవారం హరిత హారం మొక్కలకు…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన జన్మదినం…









