ఈ నెల 7న మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.…
తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్…
తెలంగాణ రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంగాపూర్లో కల్పకవనం-అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం వారం ప్రారంభించారు.…
మెదక్, పెద్దపల్లి జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి అదనపు కలెక్టర్ ఎస్.హరీశ్ను మెదక్ కలెక్టర్గా అదేవిధంగా సీఎంఆర్వో…
గజ్వేల్ మండలం సంగాపూర్లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్, వర్గల్ ప్రధాన రహదారిని…
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఈడీ శంకర్రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని గురువారం మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన…
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా, శ్రద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్సర్ దినోత్సవం రోజున ప్రతిజ్ఞ…
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సిన్హా నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ నియమితులయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ప్రవీణ్సిన్హా సీబీఐ…
భారత్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెయిమ్…
సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…









