భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కేకే

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఝా నియమించారు.…

Continue Reading →

330 రోజుల్లో 900 పైగా కార్యక్రమాలు : మామిడి హరికృష్ణ

యావత్‌ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ త‌ర‌లింపు

‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను మెట్రో రైలు అధికారుల స‌హకారంతో అపోలో ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా త‌ర‌లించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో యాగం : శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల…

Continue Reading →

హైదరాబాద్ బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఇవాళ ఉద‌యం హైదరాబాద్ లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి…

Continue Reading →

ముస్తాబవుతున్న మేళ్లచెర్వు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి

మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.50 లక్షల మినరల్‌ ఫండ్‌, దాతల సహకారంతో…

Continue Reading →

తెలంగాణలో ‘తుక్కు’ వాహనాలు 9 లక్షలు

కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…

Continue Reading →

పాత వాహ‌నాలు చెత్త‌లోకే: ‌ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…

Continue Reading →

సిరిసిల్ల‌లో ఉన్న‌త పాఠ‌శాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్‌ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల‌ను మంత్రి కే తార‌క‌రామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద…

Continue Reading →

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపునకు రూ.786…

Continue Reading →