భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్కుమార్ ఝా నియమించారు.…
యావత్ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను…
హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను మెట్రో రైలు అధికారుల సహకారంతో అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తరలించారు. నల్లగొండ జిల్లాకు…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని బోయిన్పల్లి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి వ్యవసాయ శాఖ కార్యదర్శి…
మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.50 లక్షల మినరల్ ఫండ్, దాతల సహకారంతో…
కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…
పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్ తెలంగాణ స్వచ్ఛంద…
ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపునకు రూ.786…









