సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును అభినందించారు. ఇన్కం…
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి త్వరలో ఓ ఇంటియజమాని కాబోతున్నాడు. తాను ఉండే ఇల్లు కూలిపోయిందని, డబుల్…
కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్వో నరేశ్ కుటుంబానికి సర్కారు అండగా నిలిచింది. గతంలో చెప్పినట్టుగానే నరేశ్ భార్య…
శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్కుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని కేబీఆర్…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం స్ఫూర్తిదాయంగా కొనసాగుతున్నది. పలురంగాల ప్రముఖులు, సినీతారలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. సావాళ్లను అందుకున్న ప్రముఖులతోపాటు, సామాన్యులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా…
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్లోని పలు సెక్షన్లలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా చాలా…
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ…
పెళ్లి బట్టలు కొనేందుకు వెళ్తూ పెళ్లి పీటలెక్కాల్సిన యువతితో పాటు కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరింది. గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన ప్రమీలకు వివాహం…









