జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎక్స్అఫీషియో సభ్యుల లెక్కింపు దాదాపు పూర్తయ్యింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్ అఫీషియోలుగా,…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబసభ్యులు గురువారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారు ముందుగా…
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20…
కార్తీకదీపం డైలీ సీరియల్ ఫేమ్ బేబీ కృతిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. ఆర్టిస్టు ప్రత్యూష చాలెంజ్ను స్వీకరించిన కృతిక నార్సింగి సమీపంలోని మంచిరేవుల వద్ద గురువారం…
రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ఆదిలాబాద్ రూరల్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ గురువారం అవినీతి నిరోధకశాఖ…
మొక్కలు పెంచడమంటే భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల…
ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు తెలంగాణ తొలి వేతన సవరణ…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్పై సస్పెన్షన్ వేటు పడింది. రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదని పది రోజుల క్రితం బాధితులు కలెక్టర్…
నిబద్ధతతో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని అటవీశాఖ ప్రోత్సహిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ పేర్కొన్నారు. గణతంత్ర దినం సందర్భంగా అరణ్య భవన్లో…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా త్వరలో…









