వికారాబాద్ జిల్లా దోమ తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సర్వేయర్ భాగ్యవతి, కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆపరేటర్…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్…
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశావర్కర్ మరణించారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు.…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు…
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం…
మఠంపల్లి మండలంలోని సర్వే నెంబర్ 540లో వివాదాస్పద భూములను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇవాళ పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..…
సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఛైర్మన్, సభ్యకార్యదర్శి, సభ్యుల నియామకానికి అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ…
టీటీడీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాదరెడ్డి కోటి విరాళం ఇచ్చారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన.. రంగనాయకుల…
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. …
ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లేబర్ కమిషన్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రబ్బానీ రూ.15,000 లంచం…









