తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు మధ్యంతర ఉత్తర్వులు…
ఒక ప్లాంట్ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్గడ్లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ…
తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం ఏడు కొండలకు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో 40వేల మంది…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్వో జక్కు రవీందర్ ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. హైదరాబాద్లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్…
నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’…
ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించింది. పరితోష్ పంకజ్(ర్యాంకు 142, బీహార్), సిరిశెట్టి సంకీత్(ర్యాంకు 330, తెలంగాణ), పాటిల్ కాంతిలాల్ సుభాష్(ర్యాంకు 418, మహారాష్ర్ట),…









