‘ధరణి’పై మళ్లీ స్టే పొడిగించిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్‌పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై జూన్‌ 21 వరకు మధ్యంతర ఉత్తర్వులు…

Continue Reading →

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో విషవాయువు లీక్‌.. ఏడుగురికి అస్వస్థత

ఒక ప్లాంట్‌ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ…

Continue Reading →

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనం ఏడు కొండలకు తరలివస్తున్నారు. ఇటీవల కాలంలో 40వేల మంది…

Continue Reading →

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ వీఆర్‌వో జక్కు రవీందర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వీఆర్‌వో జక్కు రవీందర్ ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని అబ్సిగూడ కిన్నెర గ్రాండ్…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశ‌ర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుత‌ప్పిన లారీ ఎదురుగా వ‌స్తున్న‌ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…

Continue Reading →

‘నిమ్జ్‌’ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన మెజారిటీ రైతులు

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్షరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…

Continue Reading →

జర్నలిస్టులకు 3.56 కోట్ల కరోనా సాయం : మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’…

Continue Reading →

ఎస్సీ రుణాల దరఖాస్తు గడువు 31 వరకు పెంపు

ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రానికి న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేటాయించింది. ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌), సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌), పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌),…

Continue Reading →