సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నల్లగొండ జిల్లా హాలియాకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర…

Continue Reading →

కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…

Continue Reading →

సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంభం

క‌రోనా క‌ష్ట‌కాలంలో దేవుడిలా మారి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేసిన ఆప‌ద్భాంద‌వుడు సోనూసూద్. లాక్‌డౌన్ స‌మ‌యం నుండి సేవ‌లు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్‌ని కొంద‌రు దేవుళ్ళ‌లా…

Continue Reading →

కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతుల పూజలు

కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి…

Continue Reading →

పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు…

Continue Reading →

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు  మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు.  రేపు ఉదయం 10 గంటలకు  హెలికాప్టర్‌లో  సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌కు  చేరుకోనున్నారు.  అధికారులతో కలిసి…

Continue Reading →

తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

తెలంగాణ పోరాట యోధుడు  బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి మీనా

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ…

Continue Reading →

మళ్లీ పెరిగిన పెట్రో‌, డీజిల్‌ ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం…

Continue Reading →