ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నల్లగొండ జిల్లా హాలియాకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…
కరోనా కష్టకాలంలో దేవుడిలా మారి అడిగిన వారికి లేదనకుండా సాయం చేసిన ఆపద్భాందవుడు సోనూసూద్. లాక్డౌన్ సమయం నుండి సేవలు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ని కొందరు దేవుళ్ళలా…
కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి…
పటాన్చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు…
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకోనున్నారు. అధికారులతో కలిసి…
తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్లు విసురుతూ…
పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం…









