గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్స్

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ…

Continue Reading →

నేడు మెదక్‌ జిల్లా టీఎన్‌జీవోల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

మెదక్‌ జిల్లా టీఎన్‌జీవోల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం టీఎన్‌జీవో భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి …

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యాంకర్‌ ప్రత్యూష

యాంకర్‌ ప్రత్యూష గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. యాంకర్‌ దేవి నాగవల్లి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రత్యూష ఆదివారం మొక్కలు నాటారు. ఈ…

Continue Reading →

రూ. కోటి లంచం కేసులో రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్ అరెస్టు

సీనియర్‌ రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్‌ రైల్వే ఇంజినీరింగ్‌ సర్వీసు అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ను సీబీఐ…

Continue Reading →

విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జాం

విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్‌ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు…

Continue Reading →

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఇసుక ట్రాక్టర్లతో నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ​కు చెందిన పలువురు టీఆర్ఎస్​ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్​లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల…

Continue Reading →

తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉద‌యం 10:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేష‌న్…

Continue Reading →

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీకా ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్‌

సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి…

Continue Reading →

తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు

కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్‌లను కేటాయించింది. ఇందులో తొమ్మిది మందిని తెలంగాణ క్యాడర్‌కు, ఎనిమిది మందిని ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు పంపించింది. ఈ…

Continue Reading →