ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్ఇండియాచాలెంజ్లో ఆదివారం బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ…
మెదక్ జిల్లా టీఎన్జీవోల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం టీఎన్జీవో భవన్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి …
యాంకర్ ప్రత్యూష గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. యాంకర్ దేవి నాగవల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన ప్రత్యూష ఆదివారం మొక్కలు నాటారు. ఈ…
సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసు అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ను సీబీఐ…
విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు…
మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు చెందిన పలువురు టీఆర్ఎస్ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్…
సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్ పుష్పకుమారికి తొలి…
కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్లను కేటాయించింది. ఇందులో తొమ్మిది మందిని తెలంగాణ క్యాడర్కు, ఎనిమిది మందిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు పంపించింది. ఈ…









