పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ,…

Continue Reading →

ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం…

Continue Reading →

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) శుభాకాంక్షలు

పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం.. లేదంటే పర్యావరణానికే కాదు.. మానవ మనుగడకే ముప్పు..

Continue Reading →

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) సందర్భంగా.. ప్రపంచ పర్యావరణ దినం (World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్రపంచ పర్యావరణ దినం…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటిన మంత్రి హ‌రీశ్‌రావు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించిన‌ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శుక్ర‌వారం మొక్క‌లు నాటారు. గురువారం హ‌రీశ్‌రావు జ‌న్మ‌దిన వేడుక‌ను పుర‌స్క‌రించుకుని మొక్క‌లు నాటాల్సిందిగా ఎంపీ సంతోష్…

Continue Reading →

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపు

రేపు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను మించిన సంప‌ద లేదు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో ఈ…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం…

Continue Reading →

సందట్లో సడేమియా.. అదునుచూసి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు

లాక్ డౌన్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కెమికల్ పరిశ్రమలు కరోనా భయంతో పిసిబి నిఘా బృందాలు బంద్ ఇదే అదునుగా రెచ్చిపోతున్న కెమికల్ పరిశ్రమలు ఇష్టానుసారంగా…

Continue Reading →

టెట్‌ పాసైతే జీవితకాలం అర్హత

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే…

Continue Reading →

జూన్ 11 నుంచి వ్యవసాయ భూముల పైలట్ డిజిటల్ సర్వే

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా.. ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే…

Continue Reading →