టీఎస్ఆర్టీసీకి మరో జాతీయ పురస్కారం లభించింది. ఇంధన పొదుపులో టీఎస్ఆర్టీసీ రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల క్యాటగిరీలో ఈ ఘనత…
నిజామాబాద్ రేంజ్లో 17 మంది ఎస్ఐలు బదిలీ అయ్యారు. నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పి. శివశంకర్ రెడ్డి 17 మంది పోలీసు సబ్…
73 వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు…
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని…
కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీపాన శబరిమలలో గురువారం సాయంత్రం 6.49 గంటలకు మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చారు. అయ్యప్ప దేవాలయానికి ఈశాన్య…
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
నిన్న జనగాం పట్టణంలో బీజేపీ నాయకులపై లాఠీఛార్జ్కు దారితీసిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీతో విచారణ చేపట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులను…
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు…
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ…









