హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యశోద ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది.…
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. అదే ఆహారం తిన్న మరో ఇద్దరి…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆస్ట్రాక్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ అయింది. దాని కారణంగా పక్కనే…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా జన్మదిన…
ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయంలో బయటపడుతున్న అవినీతి వ్యవహారాలు.. అవినీతి కాలుష్యంతో నిండిపోయిన కాలుష్య నియంత్రణ మండలి, ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయం.. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆ…
మొక్క నాటడం కూడా మానవ సేవే అని పద్మశ్రీ అవా ర్డు గ్రహీత వనజీవి రామయ్య పేర్కొన్నారు. మొక్కలు నాటితే అవి పెరిగి మానవాళికి ఆక్సిజన్ను ఇస్తాయని,…
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా ‘గుడ్ మార్నింగ్ మిర్యాలగూడ’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో…
తెలుగు ప్రేక్షకులంతా 105 రోజులకు పైగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ తెలుగు సీజన్-4 ట్రోఫీ ఉత్కంఠకు తెరపడింది. బిగ్బాస్ తెలుగు సీజన్-4 ట్రోఫీ, ప్రైజ్ మనీని ఎవరూ…








