గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్ను జనవరి 10న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. తర్వా త…
తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులతో…
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్ జర్నల్ వెల్లడి…
మక్తల్, మాగనూర్ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…
మెదక్ జిల్లా తుప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి వినతి మేరకు సీఎం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె…
ఆన్లైన్ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్లైన్ రుణాల వ్యవహారంలో…
భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…
తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి జనవరి 3వ తేదీ…
కేరళలో బంగారం స్మిగ్లింగ్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ సీఎస్ శివశంకర్ విచారణ ఎదుర్కొంటున్నారు. బంగారం అక్రమ…









