ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల గెజిట్‌ నోటిఫికేషన్‌ను జనవరి 10న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. తర్వా త…

Continue Reading →

దురాజ్‌పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

 తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులతో…

Continue Reading →

ముసురుతున్న విషపుగాలి

దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడి…

Continue Reading →

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో ఇసుక అక్రమ డంప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…

Continue Reading →

మాసాయిపేట మండల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ అంగీకారం

మెదక్‌ జిల్లా తుప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వినతి మేరకు సీఎం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ నియ‌మితుల‌య్యారు. ప్రస్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె…

Continue Reading →

ఆన్‌లైన్‌ రుణాల కేసులో 11 మంది అరెస్టు : సీపీ అంజనీకుమార్‌

ఆన్‌లైన్‌ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ రుణాల వ్యవహారంలో…

Continue Reading →

వన్యమృగాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నవారికి ప్రధాని మోడీ అభినందనలు

భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…

Continue Reading →

శ్రీ‌వారి ఆల‌యంలో 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా శుక్రవారం నుంచి జ‌న‌వ‌రి 3వ తేదీ…

Continue Reading →

చార్టెడ్ అకౌంట్ పేరిట లాక‌ర్‌లో ఉన్న కిలో బంగారం గురించి ఈడీ ఆరా

కేర‌ళ‌లో బంగారం స్మిగ్లింగ్ కేసు సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఇప్ప‌టికే ఆ రాష్ట్ర మాజీ సీఎస్ శివ‌శంక‌ర్ విచార‌ణ ఎదుర్కొంటున్నారు.  బంగారం అక్ర‌మ…

Continue Reading →