గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా కొనసాగుతోంది. అందరి చేయూత అవసరం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పాటను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్…
అగ్రిగోల్డ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తుచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఏపీలో సుమారు…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం శుక్రవారం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున జమచేయనున్నది. అందుకు అవసరమైన రూ.…
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పడు అనుమతులు పొందిన ‘ఫెమీ కేర్’ నర్సింగ్హోమ్ దవాఖానపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.…
ఈ ఏడాది దీపావళి పర్వదినం రోజున ఢిల్లీ ప్రభుత్వం అక్షరాల రూ. 6 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా కేవలం లక్ష్మీ పూజకు చేసిన ఖర్చు…
హైదరాబాద్లోని పలు యశోదా ఆస్పత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేటలోని యశోద ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు…
అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్పై ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలోనే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా…
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించనున్నది. ఈసారి అభ్యర్థులకు ఆన్లైన్లో శిక్షణ అందించనున్నట్లు బీసీ…
బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70…









