యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున…
నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. న్యూ ఇయర్…
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్కు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్…
సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర…
కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆ మొత్తాన్ని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికొండలోని తన…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు…
తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. అవధులు లేని సంతోషాన్ని…
మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటయ్యింది. ఈ మేరకు 9 గ్రామాలతో మండలాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్పల్లి, రామాంతపూర్,…









