నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని అదే విధంగా అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని…
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి తెలిపింది. కాగా కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం…
వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ను అభినందించారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తోపాటు వరంగల్…
జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్రావును ఎన్నుకున్నారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్గా ఎం. గోపీకృష్ణ నియామకం అయ్యారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)…
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డితోపాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి…
ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో…
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా ప్రకటించింది. ఈ మేరకు…
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థులకు మైనార్టీ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని…
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్–ఎంఆర్సీఈ(క్యాంపస్–1)’ను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్ల…









