ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్ ఏసీపీగా కే…
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్బీవో) ధ్రువపత్రాల పరిశీలన వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ను వారంరోజులపాటు ఆన్లైన్లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక…
ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…
ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు,…
ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమావేశం కానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం…
ఇస్రో చైర్మన్ కే శివన్ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…
తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్ డీజీలుగా ఉన్న ఐపీఎస్ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా…
గ్రీన్ ఇండియాచాలెంజ్ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపీ సంతోష్కుమార్ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్…
పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని…









