ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి వారిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్‌ ఏసీపీగా కే…

Continue Reading →

రేపటి నుంచి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల సర్టి‌ఫి‌కెట్‌ వెరి‌ఫి‌కే‌షన్‌

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీ‌సర్ల (ఎ‌ఫ్‌‌బీవో) ధ్రువ‌ప‌త్రాల పరి‌శీ‌ల‌న వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను వారంరోజులపాటు ఆన్‌‌లై‌న్‌లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…

Continue Reading →

నేడు ‘ధరణి’పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఉన్నతాధికారులతోపాటు, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ధరణి సేవలు,…

Continue Reading →

నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశం కానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్‌కు రావాలని టీఎన్జీవో, టీజీవో నేతలకు ఆహ్వానం…

Continue Reading →

ఇస్రో చైర్మన్ కే శివన్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…

Continue Reading →

ఇద్దరు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్‌ డీజీలుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన ప్రగ్యాజైస్వాల్‌

గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌ మహోద్యమంలా కొనసాగుతోంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో  ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆరంభించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా భాగమవుతున్నారు. గ్రీన్‌ ఇండియాచాలెంజ్‌లో మంగళవారం కథానాయిక ప్రగ్యాజైస్వాల్‌…

Continue Reading →

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నిరంతరం కొనసాగాలి : సీఎం కేసీఆర్‌

పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని…

Continue Reading →