దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో దేశం పురోగతిలో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు రాష్ర్టపతి…
ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…
బీజేపీ తాజా కార్పొరేటర్, ఎల్బీనగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్ కరోనాతో సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి విజయం సాధించారు.…
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్జస్టిస్గా జస్టిస్ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్…
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యవిలన్ నర్సింగ్యాదవ్ (52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…
ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్సాగర్ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళికి,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…
టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…









