దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న సంవ‌త్స‌రంలో దేశం పురోగ‌తిలో ముందుకు వెళ్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు రాష్ర్ట‌ప‌తి…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…

Continue Reading →

కరోనాతో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్‌ మృతి

బీజేపీ తాజా కార్పొరేటర్‌, ఎల్‌బీనగర్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రమేశ్‌గౌడ్‌ కరోనాతో  సాయంత్రం కన్నుమూశారు. గతనెలలో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌ నుంచి విజయం సాధించారు.…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్‌…

Continue Reading →

హాస్యవిలన్ నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హాస్యవిలన్‌ నర్సింగ్‌యాదవ్ ‌(52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారు. రెండు రోజుల…

Continue Reading →

రేపు అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళికి,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ప్రార్థించారు. 2020లో కరోనాతో అనేక…

Continue Reading →

స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా…

Continue Reading →

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…

Continue Reading →