ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌, కొణిజర్ల  పోలీసులు పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నిరుపేదలకు సబ్సిడీపై అందిస్తున్న…

Continue Reading →

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 11 ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. మండల కేంద్రంలోని…

Continue Reading →

సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌గా ఓవీ రమేశ్‌బాబు బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌గా ఓవీ రమేశ్‌బాబు శనివారం  ప్రాజెక్టు కార్యాలయంలో బాధ్యతలు  ఆదిలాబాద్‌ జిల్లా పెన్‌గంగ ప్రాజెక్టు ఎస్‌సీగా పనిచేసిన ఆయన  ఇక్కడికి…

Continue Reading →

మహబూబాబాద్ జిల్లా మానుకోట మార్కెట్‌ చైర్మన్‌గా ఉమాపిచ్చిరెడ్డి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌గా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డిని నియమించారు. డోర్నకల్‌ నియోజకవర్గ రాజకీయాల్లో రెడ్యానాయక్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటిన న‌టుడు నోయెల్

నటుడు నోయెల్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. దేత‌డి హారిక ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన నోయెల్ శ‌నివారం శంషాబాద్‌లోని త‌న వ్య‌వ‌సాయక్షేత్రంలో…

Continue Reading →

ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికే ఆద‌ర్శం : రాష్ట్ర ఐటీశాఖ మ‌ంత్రి కేటీఆర్

చైర్మ‌న్‌గా డా.ఎర్రోళ్ల‌ శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికి ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ‌నివారం ప్రగతి…

Continue Reading →

మొక్క‌లు నాటిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్‌రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స్వంత గ్రామం గురుకుంటాలో ఎంపీ మొక్క‌లు నాటారు.…

Continue Reading →

కొత్త సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నూతన సచివాలయ భవన నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పాత సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో దశాబ్దాలుగా ఉన్న…

Continue Reading →

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత

మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

Continue Reading →

పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంచికల్‌దిన్నె గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని…

Continue Reading →