గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన దేవి నాగవల్లి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ న్యూస్‌ ప్రజెంటర్‌ దేవి నాగవల్లి ఆదివారం జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగవల్లి మాట్లాడుతూ.. నటుడు నోయల్‌ సీన్‌…

Continue Reading →

విశాఖ ఫార్మాసిటీలో జేపీఆర్‌ ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగి…

Continue Reading →

మై హోం మైనింగ్ పై ప్రజాభిప్రేయ సేకరణలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు.…

Continue Reading →

మై హోమ్ ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట : నిజామాబాద్ ఎంపీ అరవింద్

మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన…

Continue Reading →

రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం కింద 6,014.45 కోట్లు జమ

యాసంగి సీజన్‌ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ…

Continue Reading →

చినజీయర్ స్వామికి శ్రీవారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌

ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్  స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్‌  వైవీ …

Continue Reading →

ఈ 31 లోగా ఉద్యోగుల‌ ప‌దోన్న‌తులు పూర్తి చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్‌

హైద‌రాబాద్ జిల్లాలో ప‌నిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్ని…

Continue Reading →

జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు, కారుణ్య నియామ‌కాలు, ధ‌ర‌ణి…

Continue Reading →

అట‌వీ శాఖ అధికారులు అంకితభావంతో ప‌ని చేయాలి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. అటవీ అధికారులు…

Continue Reading →

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి కొత్త పాలకవర్గం

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బొడ్డు శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైస్‌ చైర్మన్‌గా నేలపట్లకు చెందిన కప్పల శ్రీనివాస్‌గౌడ్‌, కార్యవర్గ సభ్యులుగా…

Continue Reading →