తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న…
మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తిఉన్న తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు…
తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దాదాపు అన్ని శాఖల పనితీరును సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.…
భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వెంకన్నగౌడ్, ఎస్ఐ నర్సయ్యపై సస్పెషన్ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్ మెమో…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లి ఆదివారం జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగవల్లి మాట్లాడుతూ.. నటుడు నోయల్ సీన్…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగి…
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు.…
మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన…
యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ…









