నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి టీ తాగుతున్న ఉద్యోగులను స్టేషన్కు రమ్మని పిలిచి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీసు కమిషనర్…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎస్సార్నగర్ పోలీసులు…
జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్ను, ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా…
హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ…
అందమైన మూసీనదిని ప్రజెంట్ చేసే బాధ్యత నాది. తపన, సంకల్పం, కార్యాచరణ ఉన్న ప్రభుత్వం మాదని సీఎం కేసీఆర్ అన్నారు. డిసెంబర్ 7 నుంచే మళ్లీ వరదసాయం అందిస్తామని…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్ ఎయిర్బేస్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్ బయోటెక్కు బయలుదేరారు. భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ తయారీ,…
కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్…









