జీహెచ్‌ఎంసీలో స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బోర్‌వెల్‌ను ఢీకొన్న ఇన్నోవా కారు.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇవాళ ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్‌వెల్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు…

Continue Reading →

చిత్తశుద్ధితో కాలుష్య నియంత్రణ

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ సందర్భంగా కరోనా వైరస్‌ మరో దఫా ఈ చలి కాలంలో విజృంభిస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వాయు కాలుష్యం కూడా…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ లో ఈనెల 3న రీపోలింగ్‌

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్‌ పేపర్‌లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…

Continue Reading →

ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…

Continue Reading →

ఓటుహక్కును వినియోగించుకున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు

జీహెచ్‌ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్‌…

Continue Reading →

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిది : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లోని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…

Continue Reading →

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కంపెనీలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పోలీస్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్‌-4లోని హైటెక్‌ అలుకాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం…

Continue Reading →

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన…

Continue Reading →

ప్రారంభమైన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్‌ఎంసీలో…

Continue Reading →