జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని…
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఇవాళ ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్వెల్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు…
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ సందర్భంగా కరోనా వైరస్ మరో దఫా ఈ చలి కాలంలో విజృంభిస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వాయు కాలుష్యం కూడా…
ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…
జీహెచ్ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్…
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…
జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్-4లోని హైటెక్ అలుకాస్ట్ ప్రైవేట్ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం…
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన…
జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీలో…









