ఆదిలాబాద్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ .4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. ఆదిలాబాద్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. యూసుఫ్గూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. మరో 33 డివిజన్లలో…
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. సైబరాబాద్ పరిధిలోని పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు.…
నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ఉద్యానవనాన్ని ఊటీ, కొడైకెనాల్కు దీటుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు. టీఎస్టీడీసీ చైర్మన్గా శ్రీనివాస్…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్పోల్స్లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో…
పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 11:30 గంటలకు పాలెం…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. మాక్లూర్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ను పరామర్శించారు. గణేష్ గుప్తా తండ్రి బిగాల…
ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద…









