ఏసీబీ వలలో ఏఎస్‌వో ప్రదీప్

ఆదిలాబాద్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ .4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. ఆదిలాబాద్…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. మ‌రో 33 డివిజ‌న్ల‌లో…

Continue Reading →

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు.…

Continue Reading →

ఊటీకి దీటుగా అలీసాగర్‌ : టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ఉద్యానవనాన్ని ఊటీ, కొడైకెనాల్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా శ్రీనివాస్‌…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు

జీహెచ్ఎంసీ‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో…

Continue Reading →

తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు: హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్

పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…

Continue Reading →

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భౌతిక‌కాయానికి సీఎం కేసీఆర్ నివాళి

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో జ‌రుగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు పాలెం…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…

Continue Reading →

ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. మాక్లూర్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ను పరామర్శించారు. గణేష్ గుప్తా తండ్రి బిగాల…

Continue Reading →

ఏపీలో రూ.1,500 కోట్లతో దివీస్‌ కంపెనీ కొత్త ప్లాంటు ఏర్పాటు

ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్‌ ల్యాబొరేటరీస్‌ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద…

Continue Reading →