రూ.లక్ష లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి చిక్కాడు విఆర్ఓ. విఆర్ఓ గంగాధర్ చిత్తూరు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బసినికొండ విఆర్ఓ గా పనిచేస్తున్న గంగాధర్…
ఈ నెల 7న మ. 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండవ విడత…
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి…
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో…
లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు వేర్వేరు చోట్ల ఏసీబీ అధికారులకి చిక్కారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారుల…
కరోనా బారిన పడిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి. రాజమౌళిని సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్చేసి పరామర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్ బూత్-1…
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్…
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి…
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్ఎస్ 54 స్థానాల్లో విజయం సాధించగా..…









