చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్‌ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు…

Continue Reading →

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్టు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్‌ తెలిపారు. నవంబర్‌ 21న…

Continue Reading →

అంబే‌ద్కర్‌ వర్సిటీ ప్రవే‌శాల గడువు పెంపు

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వత్రిక విశ్వవి‌ద్యా‌లయం 2020–21 విద్యా‌సం‌వ‌త్సరా‌నికి డిగ్రీలో ప్రవే‌శా‌ల గడువును మరోమారు పొడిగించింది. వర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 17…

Continue Reading →

హాలియాలో ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల : సీఎం కేసీఆర్

న‌ల్ల‌గొండ జిల్లాలోని హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.…

Continue Reading →

భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్…

Continue Reading →

న‌ల్ల‌గొండ జిల్లా ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

న‌ల్ల‌గొండ జిల్లాకు మ‌హ‌ర్ద‌శ. జిల్లా ప‌రిధిలోని ఆయా ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మూసీ న‌దిపై కేశావ‌పురం వ‌ద్ద కొండ్ర‌పోల్…

Continue Reading →

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుమలగిరిలోని ఆయన నివాసంలో నిన్న  సోదాలు నిర్వహించిన అధికారులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్…

Continue Reading →

ఇవాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. గెలిచిన అభ్యర్థుల పూర్తి స్థాయి సమచారం, వ్యక్తిగత వివరాలు, విద్యా, నైపుణ్యత, నాయకత్వధోరణి,…

Continue Reading →

రేపటి నుంచి డిగ్రీ ఫస్టి‌యర్‌ క్లాసులు

తెలంగాణలోని డిగ్రీ కాలే‌జీల్లో రేపటి నుంచి ఫస్టి‌యర్‌ తర‌గ‌తులు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు కాలేజీలు సిద్ధంగా ఉండాలని దోస్త్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి తెలి‌పారు. పూర్తిస్థాయి విద్యాక్యాలెం‌డర్‌ త్వర‌లోనే…

Continue Reading →

తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు

దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ  సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీ కేశ‌వులు ఈ…

Continue Reading →