నేరేడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ విజయం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫ‌లితం వెల్ల‌డి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజ‌న్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మీనా…

Continue Reading →

ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్‌ మిల్లులో అగ్నిప్రమాదం

ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్‌ మిల్లులో మంగళవారం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. మాటూర్‌ గ్రామంలోని మంజిత్‌ కాటన్‌ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానంలా…

Continue Reading →

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకం : మంత్రి కేటీఆర్

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. …

Continue Reading →

పర్యావరణ రక్షణే పెద్ద సవాల్ : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో…

Continue Reading →

తెలంగాణలో కొనసాగుతున్న భారత్‌బంద్‌

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌‌ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్‌కు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్‌బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా…

Continue Reading →

కామినేని కాలేజీకి రూ.10 లక్షలు జరిమానా విధించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లోని కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌(కేఏఎంఎస్‌ఆర్‌సీ)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఓ విద్యార్థిని అడ్మిషన్‌ను తిరస్కరించి అకడమిక్‌ సంవత్సరం…

Continue Reading →

ఈ నెల 27 నుంచి రైతుబంధు సాయం

రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి,…

Continue Reading →

రేపటి ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా : ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. భారత్‌ బంద్‌ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ నెల…

Continue Reading →

నల్లగొండ జిల్లా హాలియాకు డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

నల్లగొండ జిల్లా హాలియాలో గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించారు.…

Continue Reading →

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు…

Continue Reading →