గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా…
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్ మిల్లులో మంగళవారం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. మాటూర్ గ్రామంలోని మంజిత్ కాటన్ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానంలా…
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఆ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. …
పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్ఇండియా ఛాలెంజ్లో…
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్కు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్బంద్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా…
హైదరాబాద్లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్(కేఏఎంఎస్ఆర్సీ)కు సుప్రీంకోర్టు రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఓ విద్యార్థిని అడ్మిషన్ను తిరస్కరించి అకడమిక్ సంవత్సరం…
రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. భారత్ బంద్ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ నెల…
నల్లగొండ జిల్లా హాలియాలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు.…
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు…









