పంటలపై కాలుష్యం పడగ

అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో  రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట స్థానిక రైతులు గురువారం…

Continue Reading →

నేడు ఢిల్లీకి సీఎం కేసీ‌ఆర్‌

ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు ఇవాళ‌ ఉదయం ఢిల్లీకి వెళ్ల‌ను‌న్నారు. దీర్ఘ‌కా‌లి‌కంగా పెండిం‌గ్‌లో ఉన్న పలు సమ‌స్య‌లపై చర్చిం‌చేం‌దుకు ఆయన కేంద్ర‌మం‌త్రు‌లతో భేటీ అయ్యే అవ‌కాశం ఉన్నది. కేంద్ర…

Continue Reading →

చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు

ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేత కేసులో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 60 కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆదాయ…

Continue Reading →

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెండ్

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఆదాయానికి…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలోని చెట్టినాడు సిమెంట్‌ పరిశ్రమలో ఐటీ దాడులు

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడు సిమెంట్స్‌ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్‌ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. చెన్నై కేంద్రంగా ఐటీ దాడులు…

Continue Reading →

నర్సాపూర్‌లో ‘డబుల్‌’ ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్‌లో కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పైలాన్‌ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై కేసు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీన్‌పూర్‌ సీఐ ప్రభాకర్‌ కథనం ప్రకారం.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

Continue Reading →

రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. రెండుపడక గదుల ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్‌…

Continue Reading →

సీబీఐ ఇన్‌స్పెక్ట‌ర్ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్ పోలీస్ మెడ‌ల్‌

తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్ట‌ర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…

Continue Reading →

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం…

Continue Reading →