అంజనీ సిమెంట్ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్) ఎదుట స్థానిక రైతులు గురువారం…
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. కేంద్ర…
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ చెట్టినాడ్ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేత కేసులో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 60 కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆదాయ…
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఆదాయానికి…
సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడు సిమెంట్స్ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. చెన్నై కేంద్రంగా ఐటీ దాడులు…
సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపై సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అమీన్పూర్ సీఐ ప్రభాకర్ కథనం ప్రకారం.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం…
సిద్దిపేటలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. రెండుపడక గదుల ఇళ్ల ప్రాంతానికి కేసీఆర్…
తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…
దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం…









