బొల్లారం అగ్ని ప్రమాద కార్మికులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్‌లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…

Continue Reading →

చర్లపల్లి జైలును సందర్శించిన హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ చంద్రయ్య

చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘం చైర్‌పర్సన్‌, జస్టిస్‌ చంద్రయ్య, సభ్యుడు ఆనంద్‌రావు శనివారం సందర్శించారు. కారాగారంలోని సంజీవని వైద్యశాలను పరిశీలించి ఖైదీలకు అందిస్తున్న…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా బొల్లారం వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో శనివారం కెమికల్‌ రియాక్టర్‌ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్‌…

Continue Reading →

టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌ పరిశ్రమల భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

Continue Reading →

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

అర్బన్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ డీఎఫ్‌వో ప్రకాశ్‌ కార్యాలయంలో రూ.10.50 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు…

Continue Reading →

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు.. భారీగా న‌గ‌దు ల‌భ్యం

నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్‌ వద్ద అధికారులు రూ. 10.30…

Continue Reading →

‘ప‌ర్యావ‌ర‌ణ’ మార్పు పాపం భార‌త్‌ది కాదు: కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప‌్ర‌కాష్‌‌ జ‌వ‌దేక‌ర్

ప‌ర్యావ‌ర‌ణ మార్పు అనేది రాత్రికి రాత్రే జ‌రిగే అద్భుతం కాద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. హానిక‌ర ఉద్గారాల కార‌ణంగా గ‌త 100…

Continue Reading →

నోముల నర్సింహయ్య కుటుంబానికి కుందూరు జానారెడ్డి పరామర్శ

ఇటీవల మృతిచెందిన నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుటుంబాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పరామర్శించారు. ఛాతినొప్పి…

Continue Reading →

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్‌

ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌…

Continue Reading →

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా దేవాలయానికి ఐఎస్‌ఓ 9001 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు అందుకున్నారు.…

Continue Reading →