బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…
చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘం చైర్పర్సన్, జస్టిస్ చంద్రయ్య, సభ్యుడు ఆనంద్రావు శనివారం సందర్శించారు. కారాగారంలోని సంజీవని వైద్యశాలను పరిశీలించి ఖైదీలకు అందిస్తున్న…
సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో శనివారం కెమికల్ రియాక్టర్ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్…
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐడీసీ) చైర్మన్గా అమరవాది లక్ష్మినారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…
అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ డీఎఫ్వో ప్రకాశ్ కార్యాలయంలో రూ.10.50 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు…
నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్టు డెవలప్మెంట్ విభాగం డీఎఫ్వో ప్రకాశ్ వద్ద అధికారులు రూ. 10.30…
పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100…
ఇటీవల మృతిచెందిన నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పరామర్శించారు. ఛాతినొప్పి…
ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి, నిరంజన్…
దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయానికి ఐఎస్ఓ 9001 క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ లభించింది. ఈ సర్టిఫికెట్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు అందుకున్నారు.…









