వ‌నస్థ‌లిపురంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్ర‌మంలో…

Continue Reading →

ధరణిలో నేటి నుంచి నాలా దరఖాస్తులు

నేటి నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా నాలా దరఖాస్తులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌…

Continue Reading →

రైతుబంధు దరఖాస్తులు ఈ నెల 20 వరకు..

రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ…

Continue Reading →

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్‌రావు క‌న్నుమూత‌

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌రిధిలోని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్‌రావు మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ధుసూద‌న్ రావు.. అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ…

Continue Reading →

ఈ నెల 17వ తేదీతో ముగియనున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి పదవీకాలం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మహ్మద్‌ మథీనుద్దీన్‌ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ…

Continue Reading →

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి…

Continue Reading →

ఘాటువాసనలకు కారణమైన వివిన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ మూత

నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్‌క్యాప్టెన్‌ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…

Continue Reading →

ఈ నెల 16, 17 తేదీల్లో నీళ్లు బంద్‌

మహానగరానికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్‌ -1 పంప్‌హౌజ్‌లో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల…

Continue Reading →

పోలీసు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆదేశం

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. రాష్ర్టంలో త్వ‌ర‌లోనే టీచ‌ర్లు, పోలీసు పోస్టుల ఖాళీల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఉపాధ్యాయ, పోలీసు పోస్టుల‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు…

Continue Reading →

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు…

Continue Reading →