హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జైభవాని నగర్లోని రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…
నేటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్…
రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ…
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్రావు మంగళవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధుసూదన్ రావు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులు విఠల్, చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ…
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి…
నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్క్యాప్టెన్ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…
మహానగరానికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్ -1 పంప్హౌజ్లో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల…
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ర్టంలో త్వరలోనే టీచర్లు, పోలీసు పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఉపాధ్యాయ, పోలీసు పోస్టులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు…
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు…









