టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ యాక్టింగ్‌ చైర్మ‌న్‌గా కృష్ణా‌రెడ్డి

టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ తాత్కా‌లిక చైర్మ‌న్‌గా.. ఇప్ప‌టి‌వ‌రకు కమి‌షన్‌ సభ్యు‌డిగా ఉన్న డీ కృష్ణా‌రె‌డ్డిని నియ‌మిస్తూ ప్రభుత్వం గురు‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తి కాలా‌నికి చైర్మన్‌ ఎంపిక అయ్యే…

Continue Reading →

భారత ఇంజనీర్‌కు ఐరాస పర్యావరణ అవార్డు

మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్‌ మోహన్‌ ప్రతిష్ఠాత్మక ‘యంగ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్త్‌-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి…

Continue Reading →

ఎన్‌జీ కాలేజీ అభివృద్ధికి కృషి : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నాగార్జున ప్రభుత్వడిగ్రీ కళాశాల(ఎన్‌జీ) అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఎన్‌జీ కళాశాలలో గురువారం నిర్వహించిన       సమావేశంలో ఆయన…

Continue Reading →

మొక్క‌లు నాటిన బాలీవుడ్ న‌టుడు సంజ‌‌య్ ద‌త్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేర‌కు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన దంపతులు

అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్‌ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఎనుముల విజయ్‌-మహిత వివాహం జరిగింది.…

Continue Reading →

ఆ ఘాటును నివారించండి

బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…

Continue Reading →

అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌జైశ్వాల్‌

అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైశ్వాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో…

Continue Reading →

ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు : ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితుల‌య్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో…

Continue Reading →

శ్రీవారి సేవలో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.…

Continue Reading →