న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు వామన్‌రావు ఆయన సతీమణి నాగమణి హత్యకు వాడిన…

Continue Reading →

ఇస్రోకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

పీఎస్‌ఎల్వీ-సి51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను ప్రశంసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈభారీ ప్రైవేట్‌ వాణిజ్య ప్రయోగంతో…

Continue Reading →

కాయిర్‌ బోర్డు సభ్యుడిగా మిరుపాల గోపాల్‌రావు

తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌) సీనియర్‌ సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావును కాయిర్‌ బోర్డు (కొబ్బరి పీచుతో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి‌ తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంపిక…

Continue Reading →

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

టీటీడీ ధర్మకర్తలి మండల సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యతన శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.…

Continue Reading →

జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా మంకెన శ్రీనివాస్‌రెడ్డి

ప్రతిష్ఠాత్మక జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మంకెన శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పర్యావరణం, సూక్ష్మ రుణ రంగాలలో విశేష…

Continue Reading →

గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల రైడ్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఫ‌ల‌క్‌నుమా ప‌రిధిలో గ‌ల వాట్టేప‌ల్లిలోని గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆక‌స్మికంగా రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున గ‌న్‌పౌడ‌ర్‌ను,…

Continue Reading →

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌…

Continue Reading →

హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం

వచ్చే సీజన్ హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై సమీక్ష నర్సరీల సంసిద్దత, పెద్ద మొక్కల లభ్యతపై ప్రధానంగా దృష్టి మొక్కలు నాటే మొత్తం లక్ష్యం, శాఖల వారీగా విభజనపై…

Continue Reading →

కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి

కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. మార్చి 9 నుంచి 14వ…

Continue Reading →