ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సైబరాబాద్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్ పటేల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ…
జీహెచ్ఎంసీ ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన వారికి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24 న నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి ప్రతిరోజు ఐదు నుంచి ఆరు రోడ్ షోలలో…
కామారెడ్డి సీఐ జగదీశ్ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినితీ ఆరోపణలు ఎదుర్కొవడంతో ఏసీబీ అధికారులు ఈనెల 20న…
ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదరహిత ప్రయాణాన్ని నెలకొల్పుదామని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ అన్నారు. షాద్నగర్ పట్టణ పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ… ఉద్యమంలా ముందుకు సాగుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్…
తిరుమల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఏపీకి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్…
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఉదయం పరిశీలకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి ఈ నెల…
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. పరీక్షలను డిసెంబర్ 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు…









