అవినీతి వ్యతిరేక యోధురాలు అంజలి భరద్వాజ్ కి అమెరికా అవార్డు

భారత్‌కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్‌ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా…

Continue Reading →

రామ్‌లక్ష్మణ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్‌లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.…

Continue Reading →

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌…

Continue Reading →

తెలంగాణ డిజిటల్‌ మీడియాకు పీఆర్‌ఎస్‌ఐ అవార్డు

కేంద్రం నుంచి అవార్డు అందుకున్న డిజిటల్‌ మీడి యా డైరెక్టర్‌ దీలిప్‌ కొణతం తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. 2020 సంవత్సరానికి పబ్లిక్‌…

Continue Reading →

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆర్‌ఐ సతీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్…

Continue Reading →

కేసు నుంచి తప్పిస్తానంటూ లంచం డిమాండ్ చేసి ఎస్ఐ బెల్లన్న భాస్కర్‌రావు

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఆర్ నగర్ ఎస్ఐ రెవెన్యూ అధికారులు జప్తుచేసిన వాహనాన్ని విడిపించేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సార్‌నగర్‌…

Continue Reading →

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ ప్ర‌ధాన…

Continue Reading →

కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కూన శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను…

Continue Reading →

పీసీబీలో ఇక పక్కాగా కంప్యూటరైజ్డ్‌ తనిఖీలు

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు పరిధిలోని పరిశ్రమల్లో ఇక నుంచి కంప్యూటరైజ్డ్‌ ఆకస్మిక తనిఖీలను పక్కాగా చేపట్టేందుకు పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో…

Continue Reading →

చెర్వుగట్టులో వైభవంగా శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం

నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుద్ధమాఘ సప్తమి ముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం వీనులవిందుగా జరిగింది.…

Continue Reading →