కొవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించేందుకు సర్కిళ్లు, వార్డులవారీగా వైద్యులను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు ఎన్నికల అథారిటీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ చీఫ్…
నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్స్తో బీసీ ఈ సర్టిఫికెట్ పొందిన నేపథ్యంలో…
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా మరింత…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ వికాస సమితి తమ సంపూర్ణ మద్దతును టీఆర్ఎస్కు ప్రకటించింది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కమిటీలతో ఈ రోజు…
రేపు ఉదయం 10:40 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్గుప్తా తెలిపారు. ఉదయం…
జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని మృతదేహం జవహర్నగర్ డంప్ యార్డ్ వద్ద లభ్యమైంది. మృతుడి శరీరంపై పలు చోట్ల…
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. రాజాసింగ్తో పాటే…
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. అన్నీ తానై సాగుతున్న ప్రచారసారథి మంత్రి కేటీఆర్కు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి…
ప్రముఖ ప్రజా గాయకుడు, కళాకారుడు పైలం సంతోష్ (43) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పైలం…









