జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్యవేక్షణకు నోడల్‌ హెల్త్‌ ఆఫీసర్లు

కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించేందుకు సర్కిళ్లు, వార్డులవారీగా వైద్యులను నోడల్‌ అధికారులుగా నియమిస్తున్నట్లు ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌…

Continue Reading →

నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు

నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో  బీసీ ఈ సర్టిఫికెట్ పొందిన నేపథ్యంలో…

Continue Reading →

తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి కొత్త ప్రణాళికలు : టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకంగా మరింత…

Continue Reading →

టీఆర్ఎస్‌కు తెలంగాణ వికాస స‌మితి మ‌ద్ద‌తు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో తెలంగాణ వికాస స‌మితి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తును టీఆర్ఎస్‌కు ప్ర‌క‌టించింది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కమిటీలతో ఈ రోజు…

Continue Reading →

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

రేపు ఉదయం 10:40 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం…

Continue Reading →

హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మృతి

జీహెచ్‌ఎంసీ‌ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని మృతదేహం జవహర్‌నగర్‌ డంప్‌ యార్డ్‌ వద్ద లభ్యమైంది. మృతుడి శరీరంపై పలు చోట్ల…

Continue Reading →

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంట్లో విషాదం

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ (19) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. రాజాసింగ్‌తో పాటే…

Continue Reading →

మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం…

Continue Reading →

ఇవాళ ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతున్నది. అన్నీ తానై సాగుతున్న ప్రచారసారథి మంత్రి కేటీఆర్‌కు అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి…

Continue Reading →

ప్రజా గాయకుడు పైలం సంతోష్ కన్నుమూత

ప్రముఖ ప్రజా గాయకుడు, కళాకారుడు పైలం సంతోష్ (43) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పైలం…

Continue Reading →