నేడు ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3…

Continue Reading →

ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తే జరిమానా : కమిషనర్‌ గోపీ

సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానా తప్పదని నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్‌ కవర్ల…

Continue Reading →

తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు ‘వెంకటేశ్వర శర్మ’ మృతి ప‌ట్ల మంత్రి అల్లోల సంతాపం

తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ…

Continue Reading →

అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌

అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్… అక్కడ…

Continue Reading →

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్ధిక సాయం పెంపు

గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం…

Continue Reading →

ఏసీబీ వలలో అసిస్టెంట్‌ లేబర్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ శివ వెంకట కృష్ణ

బీమా డబ్బుల మంజురు కోసం లంచం డిమాండ్‌ చేస్తూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం మేరకు..కోదాడ…

Continue Reading →

మైనింగ్‌ ఇండస్ట్రీ ఏర్పాటుకు గ్రామస్తులు సుమఖత

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి కంది మండల పరిధిలోని ఎర్దనూర్‌ గ్రామ శివారులో సర్వే నెం.231/1లో గల 10…

Continue Reading →

ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్ నగరం

హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…

Continue Reading →

ఆ వార్త‌లు అవాస్త‌వం : ‌రామ‌గుండం సీపీ స‌త్య‌నారాయ‌ణ

న్యాయ‌వాదులైన గ‌ట్టు వామ‌న్‌రావు, పీవీ నాగ‌మ‌ణి దంప‌తుల‌ను న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గలే అత్యంత దారుణంగా న‌రికి చంపిన విష‌యం విదిత‌మే. ఈ దంప‌తుల‌పై దాడి జ‌రిగిన క్రైమ్ ప్ర‌దేశాన్ని…

Continue Reading →

న్యాయవాద దంపతుల హత్యను ఖండించిన హైకోర్టు న్యాయవాదులు

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. హత్యలను ఖండిస్తూ…

Continue Reading →