నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచిన సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు, డబ్బులు వసూళ్లకు మోసగాళ్లు…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు.…
ప్రముఖ కవి దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఆయన…
అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం తుదిశ్వాస…
కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్తో పాటు మరో వ్యక్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి…
గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమైంది. చివరి రోజైన శుక్రవారం నాటికి మొత్తం 150 వార్డులకుగాను…
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆయన స్మారక స్టాంప్ను విడుదల చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు.…
కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్ నివాసంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు…
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. బుధవారం తొలి విడతలో 105…









