ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో…
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగర పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని జోన్ల వారీగా పోలీసు ఉన్నతాధికారులకు సీపీ అంజనీకుమార్…
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ గడువు ఇవాళ ముగియనుంది. ఎన్నికల కమిషన్ నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇచ్చింది. ఇందులో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. కార్యకర్తలను సమన్వయం…
ఇవాళ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను…
జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ప్రత్యేకత చాటుతూ అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. నిన్న 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను…
బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన…
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో…
రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్ డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని…









