ప్రధాని మోదీ, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు జోన్ల‌వారీగా ఐపీఎస్‌ల‌కు బాధ్య‌త‌లు : సీపీ అంజ‌నీకుమార్‌

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు న‌గ‌ర‌ పోలీసులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా పూర్త‌య్యేందుకు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా న‌గ‌రంలోని జోన్ల వారీగా పోలీసు ఉన్న‌తాధికారుల‌కు సీపీ అంజ‌నీకుమార్‌…

Continue Reading →

నేటితో ముగియ‌నున్న జీహెచ్ఎంసీ నామినేష‌న్ల గ‌డువు

జీహెచ్ఎంసీ‌ ఎన్నిక‌ల నామినేష‌న్ గ‌డువు ఇవాళ ముగియ‌నుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ నామినేష‌న్ల‌కు మూడు రోజులు గ‌డువు ఇచ్చింది. ఇందులో భాగంగా నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ ఈ నెల…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. కార్యకర్తలను సమన్వయం…

Continue Reading →

నేటి నుంచి తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

ఇవాళ తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు బృహ‌స్ప‌తి మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించిన వెంట‌నే పుష్క‌రాల‌ను శాస్త్రోక్తంగా ప్రారంభించను‌న్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను…

Continue Reading →

సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలకు స్వచ్ఛ అవార్డులు

జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ప్రత్యేకత చాటుతూ అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసింది. నిన్న 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను…

Continue Reading →

బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్

బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన…

Continue Reading →

సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో క‌న్స‌ల్టెంట్ పోస్టులు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీల నియామకం

రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్‌ డివిజన్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని…

Continue Reading →