గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి కేథరీన్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతోంది. సంతోశ్‌ కుమార్‌ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…

Continue Reading →

105 మందితో తొలి జాబితా ప్రకటించిన టీఆర్‌ఎస్‌

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్‌ పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంగళవారం నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌…

Continue Reading →

ఎమ్మెల్యేగా రఘునందన్‌ రావు ప్రమాణ స్వీకారం

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో నామినేషన్లను…

Continue Reading →

ఇవాళ నూత‌న‌ ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ‌స్వీకారం

కొత్త‌గా ఎన్నికైన‌ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…

Continue Reading →

చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్‌…

Continue Reading →

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో యశోద దవాఖాన ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంగళవారం యశోద దవాఖాన వైద్య బృందం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు…

Continue Reading →

ఏసీబీ వలలో విద్యుత్‌ సబ్‌ ఇంజినీర్లు విజయేందర్‌రెడ్డి, సంతోష్‌

వినియోగదారుడి నుంచి రూ. 13 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్‌ సబ్‌ఇంజినీర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన మే డ్చల్‌ జిల్లా నాగారంలోని డీఈ కార్యాలయంలో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల మార్గదర్శకాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)కి ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. కొవిడ్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలను…

Continue Reading →