కోటి వృక్షార్చనకు కదులుదాం : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

పుడమిని హరితవర్ణ శోభితం చేయాలనే మహాసంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 17న…

Continue Reading →

భువనగిరి ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో  అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న…

Continue Reading →

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస…

Continue Reading →

సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా కలిసి ఐక్యంగా పనిచేసి సిద్దిపేట జిల్లాను…

Continue Reading →

వనజీవి రామయ్యకు అస్వస్థత

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే…

Continue Reading →

కోటి వృక్షార్చనలో భాగంకానున్న గిరిజన సంక్షేమశాఖ : మంత్రి సత్యవతి రాథోడ్

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల…

Continue Reading →

అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో…

Continue Reading →

పటాకుల కర్మాగారంలో పేలుడు.. 19కి చేరిన మృతులు

తమిళనాడులోని విరుంద్‌నగర్‌ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్‌నగర్‌ జిల్లాలోని అచ్చన్‌కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45…

Continue Reading →

అరకు ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి

ఏపీలోని అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన తనను షాక్‌కు…

Continue Reading →

అరకు ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌ విశాఖ జిల్లాలోని  అరకు  ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. అరకు వద్ద జరిగిన…

Continue Reading →