రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్…
అవినీతికి పాల్పడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. సబ్ జూనియర్ ఇంజినీర్ విజయేందర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి పార్టీ లోక్సభ, రాజ్యసభ…
భారత్కు చెందిన అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్పై అమెరికా కోర్టులో ఫైజర్ కంపెనీ కేసు దాఖలు చేసింది. తమ క్యానర్స్ ఔషధం ఇబ్రాన్స్ (పాల్బోసిక్లిబ్) పేటెంట్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను దాంతోపాటు…
ప్రముఖ నటుడు సోనుసూద్ను పంజాబ్ స్టేట్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…
మంచిర్యాల కలెక్టర్గా భారతీ హోళికేరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యంతో పాటు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని…
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్లకు డివిజన్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అటవీ డివిజన్ అధికారిగా…
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్తో ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4…









