వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) తెలిపింది. ఆదివారం…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్భవన్ ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది.…
భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైంది. ధరణి పోర్టల్పై క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉన్నది. వ్యవసాయభూములపై నిశ్చింతగా ఉండవచ్చని ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మూడునాలుగు రోజుల్లో…
ఈ నెల 23వ తేది నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం వెలువరించారు. ఇప్పటికే తన…
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్…
ఆస్తిపన్ను రాయితీ, సఫాయి కార్మికుల జీతాల పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2020-2021లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం వెలువరించిన…
తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన డీఎస్పీలు వీరే కాచిగూడ…
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.…
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయాలని, ఆనందాన్ని కలిగించాలని, మీ అందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా…








