దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు…
చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్ బిక్కుమల్ల సంతోష్బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ…
మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…
ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి…
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగనున్నది.…
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ…
తెలంగాణ రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సేవలను శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ…
టీఆర్ఎస్ పార్టీలో మరో బీజేపీ సీనియర్ నాయకుడు చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి…
హైదరాబాద్ నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్…








