ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి సుజాత

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు…

Continue Reading →

యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ…

Continue Reading →

నాలాల్లోకి వ్యర్థ రసాయన జలాలు

 మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…

Continue Reading →

పటాకులను నిషేధించాలని కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు

ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…

Continue Reading →

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి దుర్మార్గం : అల్లం నారాయణ

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి…

Continue Reading →

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నేడే

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్‌ జరుగనున్నది.…

Continue Reading →

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘ధ‌ర‌ణి’ సేవ‌లు ప్రారంభం

తెలంగాణ రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సేవ‌ల‌ను శంషాబాద్ తాసిల్దార్ కార్యాల‌యంలో ప్ర‌భుత్వ…

Continue Reading →

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధ‌ర్ రెడ్డి

 టీఆర్ఎస్ పార్టీలో మ‌రో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో బీజేపీ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి…

Continue Reading →

వరద బాధితులకు ఇంటి వద్దే నగదు పంపిణీ : సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్ నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌…

Continue Reading →