విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జాం

విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్‌ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు…

Continue Reading →

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఇసుక ట్రాక్టర్లతో నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ​కు చెందిన పలువురు టీఆర్ఎస్​ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్​లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల…

Continue Reading →

తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉద‌యం 10:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేష‌న్…

Continue Reading →

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ టీకా ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్‌

సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి…

Continue Reading →

తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు

కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్‌లను కేటాయించింది. ఇందులో తొమ్మిది మందిని తెలంగాణ క్యాడర్‌కు, ఎనిమిది మందిని ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు పంపించింది. ఈ…

Continue Reading →

ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీకి జాతీయ పురస్కారం

టీఎస్‌ఆర్టీసీకి మరో జాతీయ పురస్కారం లభించింది. ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీ రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నది. 4001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల క్యాటగిరీలో ఈ ఘనత…

Continue Reading →

నిజామాబాద్‌ రేంజ్‌లో 17 మంది ఎస్‌ఐలు బదిలీ చేసిన‌ ఐజీపీ పి. శివశంకర్‌ రెడ్డి

నిజామాబాద్‌ రేంజ్‌లో 17 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. నిజామాబాద్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీపీ) పి. శివశంకర్‌ రెడ్డి 17 మంది పోలీసు సబ్‌…

Continue Reading →

ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

73 వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు…

Continue Reading →

పజ్జూరులో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని…

Continue Reading →