వంద మంది నిపుణులతో ధరణి వెబ్‌సైట్‌ వార్‌ రూం

ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని 10వ అంతస్తులో ధరణి వెబ్‌సైట్‌ వార్ ‌రూం సిద్ధమవుతున్నది. 100…

Continue Reading →

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ దాడి

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో…

Continue Reading →

ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కంది త‌హ‌సీల్దార్ ఆఫీస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సబితారెడ్డి

తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు వికారాబాద్‌ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం…

Continue Reading →

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6…

Continue Reading →

ఇంజినీరింగ్ విద్యపై టీశాట్‌ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

టీశాట్ నెట్‌వ‌ర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల 5వ‌ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్న‌ట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి…

Continue Reading →

ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే

ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.…

Continue Reading →

దుబ్బాకలో రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌ర్య‌ట‌న‌

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ స‌ర‌ళిని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌రిశీలించారు. ల‌చ్చ‌పేట‌లో పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి.. పోలింగ్ స‌ర‌ళిని అధికారుల‌ను అడిగి…

Continue Reading →

బాస‌ర శ్రీ జ్ఞాన స‌రస్వ‌తీ దేవీ ఆల‌యంలో హుండీల‌ లెక్కింపు ప్రారంభం

నిర్మ‌ల్ జిల్లాలోని బాస‌ర శ్రీ జ్ఞాన స‌రస్వ‌తీ దేవీ అమ్మవారి దేవ‌స్థానంలో హుండీల‌ లెక్కింపు ప్రారంభ‌మైంది. హుండీల లెక్కింపు కార్య‌క్ర‌మం ఆల‌య ఈవో వినోద్ రెడ్డి, ఆల‌య…

Continue Reading →