పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు…

Continue Reading →

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు  మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు.  రేపు ఉదయం 10 గంటలకు  హెలికాప్టర్‌లో  సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజ్‌కు  చేరుకోనున్నారు.  అధికారులతో కలిసి…

Continue Reading →

తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

తెలంగాణ పోరాట యోధుడు  బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ, తొలి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి మీనా

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ…

Continue Reading →

మళ్లీ పెరిగిన పెట్రో‌, డీజిల్‌ ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్స్

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ…

Continue Reading →

నేడు మెదక్‌ జిల్లా టీఎన్‌జీవోల కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

మెదక్‌ జిల్లా టీఎన్‌జీవోల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం టీఎన్‌జీవో భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి …

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యాంకర్‌ ప్రత్యూష

యాంకర్‌ ప్రత్యూష గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. యాంకర్‌ దేవి నాగవల్లి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రత్యూష ఆదివారం మొక్కలు నాటారు. ఈ…

Continue Reading →

రూ. కోటి లంచం కేసులో రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్ అరెస్టు

సీనియర్‌ రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్‌ రైల్వే ఇంజినీరింగ్‌ సర్వీసు అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ను సీబీఐ…

Continue Reading →