రేపు ఉదయం మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ రేపు ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ర్టానికి కీలకమైన…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. అక్టోబరు నెలలో హైదరాబాద్‌ నగరంలో ఊహించని భారీ వర్షాలతో సతమతమైంది.…

Continue Reading →

‘వెట‌ర్న‌రీ అసిస్టెంట్’ హాల్‌టికెట్లు విడుద‌ల

పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఖాళీగా ఉన్న 22 ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ప‌రీక్ష హాల్‌టికెట్ల‌ను టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. రాతప‌రీక్ష…

Continue Reading →

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌కు రూ. 600 కోట్లు విడుద‌ల‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

పేద వ‌ర్గాలు కూడా గొప్ప‌గా బ‌త‌కాలన్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విష‌యం విదిత‌మే.…

Continue Reading →

రాయగఢ్ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుళ్లు.. ఇద్ద‌రు మృతి

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించ‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఖొపోలీ…

Continue Reading →

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్‌.శంకర్‌, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి…

Continue Reading →

టపాసుల విక్రయాలపై 23 రాష్ట్రాలకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నోటీసులు

కాలుష్యం, కరోనా మహమ్మారి నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో టపాసుల నిషేధంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత…

Continue Reading →

డ్రగ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వరప్రసాద్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ ‌డిపార్ట్‌మెంట్‌ గుంటూరు రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్‌ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ జీ విజయ్ మోహన్

బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పార్ట్‌…

Continue Reading →