నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దఅడిశ‌ర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుత‌ప్పిన లారీ ఎదురుగా వ‌స్తున్న‌ ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…

Continue Reading →

‘నిమ్జ్‌’ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన మెజారిటీ రైతులు

నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్షరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ మెజారిటీ రైతులు స్పష్టం చేశారు. నిరుపేద రైతులమైన…

Continue Reading →

జర్నలిస్టులకు 3.56 కోట్ల కరోనా సాయం : మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇబ్బందిపడిన జర్నలిస్టులకు రూ.3.56 కోట్లు ఆర్థిక సాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’…

Continue Reading →

ఎస్సీ రుణాల దరఖాస్తు గడువు 31 వరకు పెంపు

ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 31 వరకు పొడిగించినట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 70…

Continue Reading →

తెలంగాణ‌ రాష్ట్రానికి న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం న‌లుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేటాయించింది. ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌), సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌), పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌),…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నల్లగొండ జిల్లా హాలియాకు రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర…

Continue Reading →

కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…

Continue Reading →

సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంభం

క‌రోనా క‌ష్ట‌కాలంలో దేవుడిలా మారి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేసిన ఆప‌ద్భాంద‌వుడు సోనూసూద్. లాక్‌డౌన్ స‌మ‌యం నుండి సేవ‌లు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్‌ని కొంద‌రు దేవుళ్ళ‌లా…

Continue Reading →

కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతుల పూజలు

కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి…

Continue Reading →