హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్, నేరుగా…
దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని బ్లిస్ ఎంటర్ ప్రైజెస్ రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో…
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష జరుగనుంది. 2020-2021 బడ్జెట్పై…
పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా…
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఓ మహిళ దుర్వినియోగపరిచింది. ఒక వ్యక్తికి అమ్మిని భూమిని…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి…
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఈ విషయాన్ని…
దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా ప్రజలకు పెద్ద ఎత్తున…
న్యాయ విద్యలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్…
తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015, 2016, 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. మణుగూరు…









