ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.  ఆన్‌లైన్‌, నేరుగా…

Continue Reading →

దూలపల్లి పారిశ్రామికవాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో…

Continue Reading →

కొవిడ్‌ ఆర్థిక నష్టంపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష జరుగనుంది. 2020-2021 బడ్జెట్‌పై…

Continue Reading →

పటాకులు అమ్మినా, కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా : ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్

పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా…

Continue Reading →

‘ధరణి’ పోర్ట‌ల్‌ను దుర్వినియోగం చేసిన మహిళ అరెస్ట్

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన‌ ధరణి పోర్టల్‌ను ఓ మ‌హిళ దుర్వినియోగ‌ప‌రిచింది. ఒక వ్య‌క్తికి అమ్మిని భూమిని…

Continue Reading →

అంబే‌ద్కర్‌ వర్సి‌టీలో ప్రవే‌శా‌లకు 12 వరకు గడువు

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వ‌త్రిక విశ్వ‌వి‌ద్యా‌లయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, ఎంఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టి‌ఫి‌కెట్‌ కోర్సుల్లో చేర‌డా‌నికి…

Continue Reading →

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు : ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని…

Continue Reading →

దీపావళి కాలుష్యం కట్టడికి టీఎస్‌పీసీబీ అధికారుల చర్యలు

దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. దీంట్లో భాగంగా ప్రజలకు పెద్ద ఎత్తున…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లాసెట్ ఫ‌లితాలు

న‌్యాయ విద్య‌లో డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన లాసెట్ ఫ‌లితాలు ఇవాళ విడుద‌ల కానున్నాయి. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్…

Continue Reading →

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015, 2016, 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మణుగూరు…

Continue Reading →