పెద్దపల్లి జిల్లా రామగుండం సీసీఎస్ ఎస్ఐ దుర్గం మహేందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కరీంనగర్ ఇన్ఛార్జి డీఐజీ ప్రమోద్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో…
విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా ( పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ) కొనసాగుతున్న ఆయన పదవీ…
మొక్కల నాటే యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా మును ముందుకు సాగుతుంది. చేయి చేయి కలుపుకొని పచ్చని నేలకు పందిరి వేస్తుంది. ఆత్మీయులకు ప్రేమతో మొక్కలు…
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు…
వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్ నర్స్ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 13 నుంచి 19…
ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జనగామ నీటి పారుదలశాఖ డీఈ రవీందర్రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా…
జీడిమెట్లలో నిర్మించిన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటును…
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ తెలిపారు. మధ్యాహ్నం…
వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ ఇవాళ, రేపు అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక…
రాణె బ్రేక్ లైనర్స్ కంపెనీలో పనిచేస్తున్న ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన చెర్ల ఎల్లాగౌడ్ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న ఎల్లాగౌడ్ కట్టర్ మార్పు సమయంలో…









