ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్‌ రూరల్‌ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్‌

రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ ఆదిలాబాద్‌ రూరల్‌ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్‌ గురువారం అవినీతి నిరోధకశాఖ…

Continue Reading →

మొక్కలను పెంచడమే.. భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి : ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ‌రావు

మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి ఇచ్చినట్లే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ‌రావు అన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌

ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ. 19 వేలు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంపు తెలంగాణ తొలి వేతన సవరణ…

Continue Reading →

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌పై సస్పెన్షన్ వేటు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.  రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదని పది రోజుల క్రితం బాధితులు కలెక్టర్‌…

Continue Reading →

అటవీశాఖ ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలు అందజేసిన పీసీసీఎఫ్ ఆర్. శోభ‌

నిబద్ధతతో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని అటవీశాఖ ప్రోత్సహిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ పేర్కొన్నారు. గణతంత్ర దినం సందర్భంగా అరణ్య భవన్‌లో…

Continue Reading →

నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా త్వరలో…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయ సర్వేయర్‌, ఆపరేటర్‌

వికారాబాద్‌ జిల్లా దోమ తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సర్వేయర్‌ భాగ్యవతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్…

Continue Reading →

గుంటూరులో వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశావర్కర్‌ మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ ఆశావర్కర్‌ మరణించారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు.…

Continue Reading →

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు…

Continue Reading →