తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి…
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్…
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం పాటి సమీపంలో ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు…
అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ను ప్రారంభించే ఉద్దేశంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్గా తేలిందని సోమవారం చిరంజీవి…
నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతో మొదలైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ…
దేశ రాజధాని ఢిల్లీ అదే విధంగా సమీప ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు, వాటిని కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేదాజ్ఞలు…
పరిశ్రమల ఇన్స్ పెక్షన్ తో బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో తమ జేబులో వేసుకుంటున్న పర్యావరణ ఇంజినీర్లు పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పండుగ చేసుకుంటున్న ఆర్.ఒ.…
కురుమూర్తి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి దేవరకద్ర…
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి ఓ కారు.. రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు…
గవర్నర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.…









