టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్థారించారు.…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిరంతరాయంగా ముందుకు సాగుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ…
ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని పద్మ భూషణ్, నీతి అయోగ్ సభ్యుడు విజయ్కుమార్ సరస్వత్ అన్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్…
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యానికి కారణాలవుతున్న చలిమంటలపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా వ్యర్థాలు, టైర్లు తదితరవాటిని కాల్చేవారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, తమ…
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. అటవీప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నుంచి అప్రమత్తం చేయడానికి, ఫిర్యాదుల స్వీకరణకు కొత్తగా హెల్ప్లైన్,…
కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు…
సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సెలవుల క్యాలెండర్ను విడుదలచేస్తూ ఉత్తర్వులు…
దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…
విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…








