హైదరాబాద్ బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఇవాళ ఉద‌యం హైదరాబాద్ లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి…

Continue Reading →

ముస్తాబవుతున్న మేళ్లచెర్వు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి

మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఎమ్మెల్యే సైదిరెడ్డి చొరవతో ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.50 లక్షల మినరల్‌ ఫండ్‌, దాతల సహకారంతో…

Continue Reading →

తెలంగాణలో ‘తుక్కు’ వాహనాలు 9 లక్షలు

కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి సంఖ్య భారీగానే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ…

Continue Reading →

పాత వాహ‌నాలు చెత్త‌లోకే: ‌ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…

Continue Reading →

సిరిసిల్ల‌లో ఉన్న‌త పాఠ‌శాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్‌ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల‌ను మంత్రి కే తార‌క‌రామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద…

Continue Reading →

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపునకు రూ.786…

Continue Reading →

గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐటీ అధికారులకు మంత్రి హరీశ్‌రావు అభినందన

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును అభినందించారు. ఇన్‌కం…

Continue Reading →

ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామికి 5 లక్షలు

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి త్వరలో ఓ ఇంటియజమాని కాబోతున్నాడు. తాను ఉండే ఇల్లు కూలిపోయిందని, డబుల్‌…

Continue Reading →

భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేశ్‌ భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగం

కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌వో నరేశ్‌ కుటుంబానికి సర్కారు అండగా నిలిచింది. గతంలో చెప్పినట్టుగానే నరేశ్‌ భార్య…

Continue Reading →

శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలు సీజ్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌

శబ్ద కాలుష్యం చేస్తున్న 1,134 వాహనాలను సీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని కేబీఆర్‌…

Continue Reading →