ఓయూ ‘లా కోర్సుల’ ఫ‌లితాలు విడుద‌ల‌

సెప్టెంబర్, అక్టోబర్‌-2020లో జ‌రిగిన ప‌లు లా కోర్సుల తుది సెమిస్ట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం వెల్ల‌డించింది. ఎల్‌ఎల్‌బీ(మూడేళ్లు) 6 వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్‌లాగ్),…

Continue Reading →

‘డీఎఫ్‌వో’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి

అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్ – మల్కాజ్…

Continue Reading →

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్‌ చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని…

Continue Reading →

ఇందిరా పార్కులో ‘గంధం చెట్ల’ దొంగలు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు గంధపుచెట్లను నరికేశారు. వాటన్నింటిని పార్కు నుంచి తరలించారు. చెట్లను నరికి విక్రయించుకున్న వ్యక్తులు ఇంటి…

Continue Reading →

భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే కంప్యాక్ట‌ర్ వాహ‌నాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్‌ వాహనాలను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి గురువారం ఉద‌యం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద…

Continue Reading →

చిన్నారి వైద్యానికి సినీనటుడు సోనూసూద్‌ భరోసా

సినీనటుడు సోనూసూద్‌ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్‌ ద్వారా భరోసా…

Continue Reading →

ఈ నెల 14న తిరుమలలో దీపావళి ఆస్థానం

ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం లో ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) రోజున స్వామివారికి…

Continue Reading →

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స‌మావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం…

Continue Reading →

క్రాకర్స్‌పై నిషేధాన్ని స‌వాల్ ‌చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను తోసిపుచ్చిన‌ సుప్రీంకోర్టు

పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ముఖ్యం: ‌సుప్రీంకోర్టు ప‌ండుగ‌వేళ ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జరుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని,…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్‌ నభానటేశ్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరోయిన్‌ నభానటేశ్ మొక్కలు నాటారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు  నాటి, నీళ్లు పోశారు. అనంతరం…

Continue Reading →