కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

గజ్వేల్ మండలం సంగాపూర్‌లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్‌, వర్గల్‌ ప్రధాన రహదారిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టూరిజం ఈడీ శంక‌ర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేష‌న్ ఈడీ శంక‌ర్‌రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని గురువారం మొక్క‌లు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీ‌కారం చుట్టిన…

Continue Reading →

ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉందాం.. క్యాన్స‌ర్‌ను ఓడిద్దాం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత

ప్రపంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత ట్వీట్ చేశారు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా, శ్ర‌ద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్స‌ర్ దినోత్స‌వం రోజున ప్ర‌తిజ్ఞ…

Continue Reading →

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌సిన్హా

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సిన్హా నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్‌ నియమితులయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ప్రవీణ్‌సిన్హా సీబీఐ…

Continue Reading →

హరిత తెలంగాణ అద్భుతం : నార్వే పర్యావరణవేత్త ప్రశంస

భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్‌హెయిమ్‌…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య పరిశ్రమలకు రూ.10.21కోట్ల జరిమాన

సంగారెడ్డి జిల్లాలోని మూడు కాలుష్య కారక పరిశ్రమలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) భారీ జరిమాన విధించింది. పర్యావరణ పరిహారం కింద రూ.10.21 కోట్ల జరిమానను…

Continue Reading →

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కేకే

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్‌ ఝా నియమించారు.…

Continue Reading →

330 రోజుల్లో 900 పైగా కార్యక్రమాలు : మామిడి హరికృష్ణ

యావత్‌ ప్రపంచాన్ని కరోనా కాటేసినా.. తెలంగాణలో సాంస్కృతిక రంగాన్ని మాత్రం ఏమీచేయలేకపోయింది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ తన కార్యక్రమాలను కుదించుకోలేదు. బహిరంగంగా కార్యక్రమాలు చేయకపోయినా.. ప్రత్యామ్నాయ మాధ్యమాలను…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ త‌ర‌లింపు

‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను మెట్రో రైలు అధికారుల స‌హకారంతో అపోలో ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా త‌ర‌లించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు…

Continue Reading →

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో యాగం : శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల…

Continue Reading →